MLG: మంగపేట మండలం కమలాపూర్ గ్రామ సమీపంలో అడవి పందిని వేటాడిన బుడుసు లక్ష్మయ్య, వేముల తిరుపతి, నాగుల రాములు అనే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అడవి జంతువులను వేటాడటం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు