E.G: జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఎస్సై రఘునందనరావు తన సిబ్బందితో కోడిపందాల స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు అదుపులోని తీసుకుని వారి వద్ద నుంచి రూ. 5,060 నగదును, రెండు పుంజులు రెండు కత్తులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్పై తెలిపారు.