E.G: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ను కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త, తలారి వెంకటరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని గ్రామాలలో పార్టీ కమిటీల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యలపై పోరాడాలని, ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.