RR: వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ దీపక్ తివారిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. చేవెళ్ల నియోజకవర్గం, నవాబు పేట్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో కొనసాగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు.