AP: సీఎం చంద్రబాబు వల్లే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాంట్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజలకు అధిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆర్సెలార్ పెట్టుబడులు తమలో విశ్వాసం మరింత పెంచాయని చెప్పారు. అత్యాధునిక సాంకేతికతతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ప్లాంట్ ఏర్పాటు కాబోతోందన్నారు.