VZM: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన గంట్యాడ ఎంపీపీ జైహింద్ కుమారుడిని సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పరామర్శించారు. ఈమేరకు అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో వైసీపీ నేతలు ఉన్నారు.