VSP: గత YCP పాలనలో బీసీలను వెంటాడి వేధించారని మంత్రి లోకేష్ విమర్శించారు. ఈమేరకు ఆయన సోమవారం విశాఖలో మాట్లాడారు. అలాగే, శెట్టిబలిజల ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బోడసకుర్రులో ఆరు నెలల్లో విగ్రహం, కమ్యూనిటీ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.