CTR: చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్” కార్యక్రమం రేపు ఉదయం 10:30 గంటలకు పాత డీపీవో కార్యాలయంలో నిర్వహించనున్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తుషార్ డూడీ సూచించారు.