NZB: ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై ఉన్న నవనాథ సిద్ధేశ్వర దేవాలయం అన్న ప్రసాదానికి సిద్ధేశ్వర పిరమిడ్ కమిటీ ఛైర్మన్ తిరుమల గంగారాం ఆలయ కమిటీ సభ్యులకు ఆదివారం రూ.16,101 విరాళం అందజేశారు. ఈనెల 27న సీతారాముల కళ్యాణం కోసం విరాళం అందజేసినందుకు కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.