CTR: వెదురుకుప్ప మండలం పాతగుంట పంచాయతీలో జల్లికట్టు కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షులు మోహన్ మురళి, సర్పంచ్ భువనేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా యువత ఉపాధ్యక్షులు చంద్రబాబు రెడ్డి తదితరులు పాల్గొని వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.