PDPL: సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే రైతు ఉత్సవాలకు పాలకుర్తి మండలానికి చెందిన రైతులు 2 ప్రత్యేక బస్సులలో బయలుదేరినట్లు AO బండి ప్రమోద్ కుమార్ తెలిపారు. మండలంలోని సుమారు 60 మంది రైతులు, అభ్యుదయ రైతులు రైతు మేళాకు తరలి వెళ్లారు. ఆధునిక వ్యవసాయ సాగు విధానాలపై శాస్త్రవేత్తలు రైతు మేళాలో అవగాహన కల్పించనున్నట్లు AO తెలిపారు.