MDCL: మార్చి 22వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా అందిస్తుందని, ఇందులో భాగంగానే ప్రజా పాలనలో రైతు ఉత్సవాలను నేడు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట నర్మెట్టలో ప్రారంభిస్తారని మేడ్చల్ జిల్లా రైతులకు మెసేజెస్ వచ్చినట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో భాగంగానే రైతులకు రైతు భరోసా ప్రారంభిస్తారన్నారు.