PLD: రెంటచింతల (M) మిట్టగుడిపాడు సమీపంలో గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అధికారులను ఆదేశించారు. గత DEC 24న భూమిపూజ నిర్వహించినా, ఇప్పటికీ మొదలుకాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ITDA DE రియాజుద్దీన్ను వివరణ కోరారు. ఆదివారం స్వయంగా నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తానని ఆయన స్పష్టం చేశారు.