BDK: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అశ్వాపురం మండల కేంద్రంలోని జామా మసీద్ వద్ద గురువారం తహసీల్దార్ మణిదర్ 120 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్ల ను గురువారం పంపిణీ చేశారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, సౌభ్రాతృత్వంతో కలిసి జీవించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. రంజాన్ పండుగ ప్రేమ, సేవా భావనికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.