KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది తెలుగు వారి నూతన సంవత్సర ఆరంభమని పేర్కొంటూ, ప్రజలకు ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఆనందంగా జరుపుకోవాలని కోరారు.