BPT: పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రంలో సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా SI శివకుమార్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లను తనిఖీ చేశారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఉండాలన్నారు.