WG: పాలకొల్లు MMKNM మున్సిపల్ హైస్కూల్లో మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం మధ్యాహ్నం భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, మెనూ అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్ధుల పక్కనే కూర్చుని వారితో కలిసి భోజనం చేస్తూ.. వారి కుటుంబ వివరాలు, పాఠశాలకు వస్తున్న విధానంపై ఆత్మీయంగా ముచ్చటించారు.