RR: శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో మెరుగైన మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేసామని PAC ఛైర్మన్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఆల్విన్కాలనీ డివిజన్ వాంబే గృహ సముదాయంలో రూ.37.50 లక్షల అంచనాతో నూతనంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు.