SRPT: మోతే మండలం భీక్యాతండాలో ఈరోజు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు.