తిరుపతిలో తీతీదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, చీర్ల చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. AD బిల్డింగ్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఎండకాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు.