KDP: ఖాజీపేట మండల కేంద్రంలో బుధవారం మాదిగల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన సభ నిర్వహించనున్నట్లు MRPS జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాదిగ తెలిపారు. ఈ సభకు అధిక సంఖ్యలో దళితులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమ ఏర్పాట్లను MRPS జాతీయ అధ్యక్షులు డా. మున్నంగి నాగరాజు మాదిగ మంగళవారం పరిశీలించారు.