KNR: స్వచ్ఛ ఏవం యు హరిత విద్యాలయ రేటింగ్లో జిల్లా నుంచి 8 పాఠశాలలు రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యాయి. ఈ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే అభినందించారు. అనంతరం ప్రశంసా పత్రాలను అందజేశారు.