RR: మహేశ్వరం నియోజకవర్గం, రామకృష్ణ పురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం 52వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.