BPT: మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గురువారం బల్లికురవ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. రైతన్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా చెన్నుపల్లిలో సాయంత్రం 3.30 గంటలకు, కొత్తపాలెంలో 4.30 గంటలకు, అంబడిపూడిలో 5.00 గంటలకు, కొత్త మల్లాయపాలెంలో 5.30 గంటలకు, సాయంత్రం 6.00 గంటలకు కొప్పెరపాలెం గ్రామల్లో పర్యటిస్తారని మంత్రి కార్యాలయం తెలిపింది.