MNCL: పట్టణాలు పరిశుభ్రంగా ఉంచి అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని కాంగ్రెస్ నాయకులు సోమవారం అన్నారు. మంత్రి వివేక్ సహకారంతో రూ. 1 కోటి నిధులతో మందమర్రిలోని ట్యాంక్ బండ్ అభివృద్ధిలోకి తీసుకురానున్నట్లు హామీ ఇచ్చారన్నారు. పట్టణ ప్రజలకు అన్ని రకాల సౌకర్యంగా ఉంటుందన్నారు.