ATP: రాయదుర్గం పట్టణంలోని స్థానిక వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మెప్మా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, మున్సిపల్ ఛైర్ పర్సన్ పోరాళ్ల శిల్ప పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే కాల్వ పేర్కొన్నారు.