BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్య ఖజానాకు మంగళవారం రూ.20,48,454 ఆదాయం సమకూరినట్లు EO రవి నాయక్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ తో రూ.1,06,258 బ్రేక్ దర్శనాలతో రూ.98,100, VIP దర్శనాలతో రూ.2,10,000, ప్రసాద విక్రయాలతో రూ.4,82,920, కార్ పార్కింగ్ తో రూ.1,58,000, వ్రతాలతో రూ.1,04,000, లీజులతో రూ.6,53,840 తదితర విభాగాల నుంచి మొత్తం కలిసి ఆదాయం వచ్చిందన్నారు.