అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్ 73 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు(11,249) చేసిన మూడో బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో గంగూలీ(11,2210)ని అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్(18,426), కోహ్లీ(14,181) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.