BHPL: చిట్యాల మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో BJP రాష్ట్ర అధికార ప్రతినిధి డా. చందుపట్ల కీర్తి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల పలు కారణలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. BJP పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు నిషేధర్ రెడ్డి కార్యకర్తలు ఉన్నారు.