NTR: తిరువూరు మండలం కాకర్ల పంచాయతీ పరిధిలోని రామన్నపాలెం అడవి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. మృతుడిది టేకులపల్లి గ్రామానికి చెందిన మల్లాది కిషోర్ (20) గా స్థానికులు శుక్రవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.