MHBD: సీరోలు మండల కేంద్రంలో శనివారం BRS నేతల ఆధ్వర్యంలో సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ MLA రెడ్యా నాయక్ హాజరై, మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న MPTC,ZPTC, సర్పంచ్ ఎన్నికల్లో BRS అభ్యర్థులు గెలుపొందేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.