TPT: సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం, రాగిగుంట, కాలంగి మరియు ఏపీఎంఎస్ పాఠశాలల విద్యార్థులు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, వారిని ప్రపంచస్థాయి పోటీలకు సిద్ధం చేయడమే ఈ పరీక్షల ముఖ్య ఉద్దేశమని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు.