SRCL: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని చందుర్తి ఎస్సై రమేష్ అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో గురువారం వాహనాలతానికి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీరోజు రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా డ్రైవర్లు వాహనాలను జాగ్రత్తగా నడపాలన్నారు.