CTR: పుంగనూరు పట్టణంలోని గ్రంథాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలను గ్రంథాలయ అధికారి తులసి నాయక్ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ సుబ్బరాయుడు హాజరయ్యారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత విద్యార్థినిలకు గుడ్ టచ్-బాడ్ టచ్ గురించి వివరించారు.