MNCL: ఎట్టకేలకు శాంతిఖని గని ప్రమాదంపై కార్పొరేట్ యజమాన్యం స్పందించింది. ఓ ప్రధాన అధికార యూనియన్ అగ్రనేత జోక్యంతో గని ప్రమాదంపై ఉన్నతాధికారుల్లో శీగ్రగతిన కదలిక వచ్చింది. బెల్లంపల్లి శాంతిఖనిలోఇటివల జరిగిన ప్రమాదంలో కోట మనికేశ్వర్ అనే బదిలీ కార్మికుడు గాయపడ్డాడు. ఈ సంఘటనలో అతని చేతి వేలు కు తీవ్రంగా గాయం అయింది.