NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసి ఉన్న చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రులు ఇవాళ వైభవంగా జరిగాయి. శరన్నవరాత్రులు కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు బ్రహ్మచారిని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.