MBNR: ఈనెల 6న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి నివేదన కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా వెల్లడించారు. ఇవాళ ఈ విషయమై కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇంఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు హాజరవుతారన్నారు.