టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఫీల్డింగ్పై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే.. కొన్నిసార్లు మేం ఫీల్డింగ్లో అనవసరంగా 15-20 పరుగులు ప్రత్యర్థి జట్టుకు ఇస్తున్నాం. ఇది మేం ఒప్పుకోవాల్సిన విషయం. అందుకే ఈ విభాగంపై నిరంతరం కష్టపడుతున్నాం. ఫీల్డింగ్లో ఆటగాళ్లు మరింత మెరుగ్గా రాణించాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నాడు.