MNCL: లక్షేటిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్ధులకు దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్15, 16వ తేదీలలో నిర్వహించానున్నామని ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ తెలిపారు. దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్ధులు 17న ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాలని, అదే రోజు విద్యార్థులకు సీట్లను కేటాయిస్తామన్నారు.