SKLM: జిల్లాలో ప్రభుత్వం సరఫరా చేసే ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు మాత్రమే వినియోగించాలని అసిస్టెంట్ కలెక్టర్ పృథ్విరాజ్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన స్థానిక రిమ్స్లో సమావేశం నిర్వహించారు. ఆయన మట్లాడుతూ.. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, ప్రభుత్వ వైద్య సిబ్బంది సరఫరా చేసిన ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు మాత్రమే వాడుట ఆరోగ్యానికి మంచిదని సూచించారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.