MGL: మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఇవాళ ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ మాట్లాడుతూ. రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంలో అందులో ఒకటి మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.