NZB: రాష్ట్రస్థాయి శిక్షణా శిబిరం విజయవంతంగా ముగిసిందని కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. ఫిబ్రవరి 21న ప్రారంభమైన ఈ శిబిరంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా చరఖాతో దారం తీయడం నేర్పించారన్నారు. చివరి రోజు రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.