SRPT: పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అన్తెతిక చర్యలకు పాల్పడిన మోతే మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రకటించారు. బుధవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ.. ఇవాళ నుంచి ఆయనకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆయన చర్యల వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు.