SDPT: ప్రజల్లో చైతన్యం నింపడమే లక్ష్యంగా అక్కన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ‘కనువిప్పు’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాలు ఇతర సామాజిక అంశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ప్రశాంత్ సూచించారు. చట్టాలపై అవగాహన ద్వారానే నేర రహిత సమాజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు