AP: ఎమ్మెల్యే కొలికపూడి తీరుపై టీడీపీ నేత బాల కోటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియా ఎక్కడ ఏం దొరుకుతుందా అని చూస్తోందని అన్నారు. వాళ్లకి కొలికపూడి మాంసం ముద్దలు అందిస్తున్నారంటూ విమర్శించారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం, ఎంపీ చిన్నిపై దాడి చేస్తున్నారంటూ మండిపడ్డారు.