AKP: వైసీపీ అధిష్ఠానం పార్టీలో కీలక మార్పులు చేపట్టింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్గా మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ను నియమించింది. పార్టీ బలోపేతం, కేడర్ సమన్వయం లక్ష్యంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్థానిక నాయకత్వాన్ని ఏకం చేసే బాధ్యతలను అమర్నాథ్కు అప్పగించినట్లు జగన్ పేర్కొన్నారు.