SDPT: చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కత్తుల నర్మదకు హైదరాబాదులోని బిర్లా మందిరం భాస్కరాచార్య ఆడిటోరియంలో బ్యూటిషన్ రంగంలో చేసిన సేవలకు నంది అవార్డును బాబు మోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా కత్తుల నర్మద మాట్లాడుతూ.. ఏ రంగంలో అయినా పట్టుదలతో, సమయ స్ఫూర్తితో, కష్టపడి పని చేస్తేనే గుర్తింపు వస్తుందని ఆమె అన్నారు.