ఇంగ్లండ్తో ఇవాళ్టి నుంచి జరగనున్న మూడో టెస్టులో కుల్దీప్ యాదవ్ను ఆడించాలని ఇప్పటికే ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్ భారత్కు సూచించాడు. తాజాగా, కెవిన్ పీటర్సన్ కూడా కుల్దీప్కు మద్దతుగా నిలిచాడు. ‘DC మెంటార్గా కుల్దీప్తో నేను చాలా సమయం గడిపాను. ఇంగ్లండ్ పిచ్లు అతడికి సరిగా సరిపోతాయి. మూడో టెస్టులో అతడిని ఆడించాలి’ అని తెలిపాడు.