KKD: జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ & వికాస ఆధ్వర్యంలో జులై 5వ తేదీన జగ్గంపేటలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం జగ్గంపేటలో జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ 33 కంపెనీలు పాల్గొంటాయన్నారు. టెన్త్ నుండి PG ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.