ATP: అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకం కార్మికుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మికుల బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్ర కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.